Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనం సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Author admin | 02 Aug 2026, 04:01 PM |
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనం సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్, ఆగస్టు 2 (న్యూస్): అంగరంగ వైభవంగా కొనసాగుతున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులతో కలిసి అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనం సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - Additional Image

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) గారు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని లష్కర్ బోనాల జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్

*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్